Skip to main content

Posts

Showing posts with the label interesting facts

Unleash Your Potential with Self-Motivation: To Achieve Your Goals!

10 Compelling Reasons Why Goal Setting Is Critical for Your Success.   Introduction: Have you ever felt like you were stuck in a rut and going nowhere in life? Do you feel like you are just going through the motions without a clear purpose or direction? If so, you are not alone. Many people struggle with finding meaning and purpose in their lives. However, setting goals can change that. In this article, we will explore the importance of setting goals and how it can transform your life. "Setting goals is the first step in turning the invisible into the visible." - Tony Robbins "A goal properly set is halfway reached." - Zig Ziglar "Goals allow you to control the direction of change in your favor." - Brian Tracy Now You UNDRSTAND . Importance of Setting Goals: Setting goals is important because it gives you direction and purpose. It provides you with a roadmap to follow and helps you focus your energy and efforts towards achieving what you want in life. With...

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంత ఘోస్ట్ లైట్ల మిస్టరీ

 ఒక్కొక్కసారి మానవ మేధస్సుకు కూడా అందని, సైన్స్ కూడా ఛేదించలేని.,సృష్టిలో నిగూఢమైన రహస్యాలెన్నో ఉన్నాయి. ఏళ్లు గడిచినా వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీనే ఇది   ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో గుజరాత్లోని "కచ్” అనే జిల్లా... ఇది ధార్ ఎడారి ప్రాంతం. తెలుగు అగ్ర దర్శకులు రాజమోళి మగధీర చిత్రం లోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారు   పర్యాటకులు, భూగర్భ శాస్త్రజ్ఞులను, వృక్ష శాస్త్రజ్ఞులను ఎంతగానో ఆకర్షించే ప్రాంతం ఇది.  ఇక్కడి వాతావరణం గానీ జీవరాసులు గానీ ప్రకృతి సౌందర్యం గానీ చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. సాధారణంగా ఎడారి ప్రాంతం అంటే... ఇసుకతోనే నిండి ఉంటుంది. కానీ ఈ ఎడారి ప్రాంతంలో మాత్రం ఇసుక మాదిరిగా ఉప్పు, ఉప్పుతో నిండిన బురదలు కనబడతాయి. అంతేకాకుండా ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం మిలటరీ క్యాంపులు ఉంటాయి.  వీటన్నింటి కంటే అద్భుతమైన విషయమేమిటంటే... ఇక్కడ ప్రతిరోజూ రాత్రి చీకటి పడగానే లైట్ బాల్స్ ఎగురుతుంటాయి. ఇవి భూమికి సుమారుగా 8 నుండి 10 అడుగుల ఎత్తుకు ఎగిరి పడుతుంటాయి. ఇక్కడి వారు వీటికి "చైర్ బత్తి" అని వారి భాషలో పిలుస్తారు...

మీ సంబంధ భాంధవ్యాల కోసం మీరు ఎంతవరకు రాజీపడవచ్చు?

  రిలేషన్ ఏర్పరచు కోవడం యొక్క ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏమిటంటే ,  అవతల వ్యక్తి మన జీవితం లోకి ప్రవేశిస్తే మన జీవితం పరిపూర్ణగా ఉంటుంది అని భావించడమే . మనం అందరం దాదాపు అటువంటి భాగస్వామ్య  వ్యక్తుల కోసమే ఎదురు చూస్తాము. అటువంటి వారు లభిస్తే వారు మిమ్మలి మీ లాగా  ఇష్టపడతారు మీ వ్యక్తిత్వం తో వారు కూడా కలిసి పోతారు . ఎంతో  సామరస్యంతో సహజీవనం చేస్తారు . అంటే దానర్ధం మీరు మరియు ఆ వ్యక్తి ఒకే రకం లేదా సమానం అని కాదు . ఒకరి కొకరు పరస్పర సహాయ సహకారాలను అందించు కుంటూ , ఒకరి అభిరుచులను మరొకరు పంచుకుంటూ మీరు ఇష్టంగా చేసే ఒక అభ్యాసం వంటిది.         మీ చుట్టూ ఉండేవారు మిమ్మల్ని మిస్టర్ అండ్ మిస్ పర్ఫెక్ట్ అని పొగుడుతుంటే దాని వెనుక ఉండే ముఖ్య   ఉద్దేశం మీరు మీ భాగస్వామితో సరైన సంభందాన్ని ఏర్పర్చు కోవడంలో విజయం సాధించారని   అర్ధం . అయితే ఎంత విజయవంతమైన సంభందాలు కూడా ఏదో ఒక పాయింట్ లో రాజీ పడవలసి వస్తుంది అయితే మీరు ఎంత దూరం రాజీ పడవచ్చు   అనేది ఇక్కడ ప్రశ్న .   రిలేషన్ షిప్ యొక్క ఉద్వేగభరితమైన ప్రారంభ దశ లో అంటే మీరు భా...

మీకు తెలిసి నిర్లక్ష్యం చేసే ఆశ్చర్యకర ఆరోగ్య విషయాలు

మీ దంతాలను బ్రష్ చేయండి  ఇది చాల  ముఖ్యమైనది. మీరు ఎంత బాగా తినగలరు, మాట్లాడగలరు మరియు నవ్వగలరు అనేదానిలో మీ దంతాలు విలువైనపాత్రను పోషిస్తాయి. రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రపర్చుకోవడం సూచించ తగినది . తద్వారా దంతాలు ఆరోగ్యకరంగా మరియు దృడంగా ఉంటాయి. పళ్ళ మధ్యన చేరిన ఆహారాన్ని శుభ్రపరచడం ఎంతో ముఖ్యం . సామజిక దృక్పధాన్ని అలవరచు కోవడం కుటుంబం,స్నేహితులు,సమాజము అనేవి మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి సహాయపడే మార్గాలు . జీవితాన్ని నాలుగు గోడలు లేదా క్లబ్బుల మధ్య కాక నలుగురితో చిరునవ్వుతో ఆహ్వానించి పలకరించడం ద్వారా మరింతమందికి చేరువ కావచ్చు. మీ అభిరుచి,ఆసక్తులకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో స్నేహ భాంధావ్యాలను ఏర్పర్చుకోవడంద్వారా మరింత ఉత్సాహంతో జీవించవచ్చు . ఎల్లప్పుడూ ఆశావహ దృక్పధాన్ని కలిగివుండటంద్వారా మీకన్నా భిన్నంగా ఉన్న వ్యక్తులతోను స్నేహాన్ని పెంచుకోవచ్చు . కాబట్టి సామాజిక దృక్పధాన్ని అలవర్చుకోవడం ఎంతో అవసరం . ఆహారం-ఎంపిక ప్రతినిత్యము ఆహారాన్ని ఎంపిక చేసి భుజించినప్పటికీ , భోజన విరామానికి ముందు తీసుకునేటటువంటి చిప్స్ ,వేపుడు పదార్ధాలు ,చాకోలెట్స్  ల లోని కొవ్వు మరియు చక...

నీ కోసం భారత్ ప్రభుత్వం నుండి హెచ్చరిక- Warning-Govt.of.India

"FRAUD ALERT! A fraudulent entity, is trying to dupe honest citizens by offering fake jobs on behalf of Ayushman Bharat PM-JAY. We have already reported it to the Cyber Cell. Pls spread this msg such that no citizen becomes a victim to such fraud entities." ఆయుష్మన్ భారత్ PM-JAY.  ఏదైనా రకమైన సమాచారం కోసం మీరు నకిలీ వెబ్సైట్ను సందర్శించడం లేదని నిర్ధారించుకోండి. ఆయుష్మన్ భారత్ PM-JAY డిప్యూటీ CEO డాక్టర్ దినేష్ అరోరా "నకిలీ ఉద్యోగాలను అందించడం ద్వారా పౌరులను నష్టపరిచేందుకు ప్రయత్నించే ఒక నకిలీ పేర్ల వెబ్సైట్" గురించి హెచ్చరించేందుకు ట్విటర్కు వెళ్లారు. ఒక మోసపూరిత సంస్థ, http://www.pmjaygov.in, ఆయుష్మాన్ భారత్ PM-JAY తరఫున నకిలీ ఉద్యోగాలను అందించడం ద్వారా నిజాయితీ గల పౌరులను మోసగించడానికి ప్రయత్నిస్తుంది. మేము ఇప్పటికే సైబర్ సెల్కు నివేదించాము "అని అరోరా ట్విట్టర్లో చెప్పారు. అధికారిక ఆయుష్మన్ భారత్ PM-JAY యొక్క URL "https://www.pmjay.gov.in". నకిలీ వెబ్సైట్ యొక్క "http://www.pmjaygov.in". అన్ని అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు డ...

నోటు - నోటా -ఓటు

అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, రష్యా, బంగ్లాదేశ్, కొలంబియా, స్పెయిన్, స్వీడన్ తదితర దేశాల్లో ‘నోటా’ పద్ధతి అమలులో ఉంది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కౌంటీ ఎన్నికల్లో 1976లో తొలిసారిగా ‘నోటా’ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిజానికి అభ్యర్థులెవరూ నచ్చకుంటే తిరస్కార ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) సెక్షన్ కింద ఓటర్లు ఈ హక్కును ఉపయోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి, దీనికోసం 17-ఏ ఫారం తీసుకుని, ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు. ఇది రహస్య బ్యాలెట్ విధానానికి విరుద్ధమైనదని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది మంచి పద్ధతి కాదని విమర్శలు వచ్చాయి. అయితే, అప్పట్లో చాలామంది ఓటర్లకు దీనిపై అవగాహన ఉండేది కాదు. ఈవీఎంలు వాడుకలోకి రావడంతో ఎన్నికల కమిషన్ చొరవ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘నోటా’ అందుబాటులోకి వచ్చింది. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో గత ఏడాది ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు జరిగి...